Wednesday, 31 March 2021

విషాదం : టీ తాగిన మహిళ మృతి... మరో ఇద్దరి పరిస్థితి విషమం... అదే కారణం...?

జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అలవాటు ప్రకారం ఉదయాన్నే టీ తాగిన ఓ కుటుంబం అస్వస్థతకు గురైంది. ఇందులో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 'టీ'లో టీ పొడికి బదులు విషగుళికలు కలపడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాలోని బచ్చన్నపేటలో మంగళవారం(మార్చి 31)

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3szuNWu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour