Tuesday, 2 March 2021

రైతుల ఆందోళన .. ఢిల్లీ ఘాజీపూర్ బోర్డర్ లో పాక్షికంగా వాహన రాకపోకలు పునరుద్ధరణ

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది .జనవరి 26 న రైతుల కిసాన్ పరేడ్ ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా సంభవించిన హింస తరువాత ఢిల్లీ సరిహద్దులోని అన్ని మార్గాలు మూసివేయబడ్డాయి. ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించిన ఒక నెల తరువాత, ఢిల్లీ నుండి ఘాజిపూర్ సరిహద్దు మీదుగా ఘజియాబాద్‌కు వాహనాల కదలిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ed7Wfh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour