Sunday, 28 March 2021

ఘోర ప్రమాదం... హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది అక్కడికక్కడే మృతి...

బిహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన హోటల్లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ట్రక్కును తగలబెట్టారు. సహాయక చర్యల కోసం వచ్చిన పోలీసులు,అధికారులపై రాళ్లు రువ్వారు. బిహార్‌లోని నలంద జిల్లా తెల్హద పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sBARxK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour