Thursday, 4 March 2021

కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్: 88 ఏళ్ల వయస్సులో: ఎంట్రీ కోసం కమలం స్కెచ్

తిరువనంతపురం: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఏ మాత్రం కొరుకుడు పడని రాష్ట్రాల్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈశాన్యంలో ఉన్న అస్సాంను వదిలేస్తే.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తప్ప మరో పార్టీ ఉనికి పెద్దగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qh4NgL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour