Friday, 5 March 2021

ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం- కొత్త కేసుల్లో 85 శాతం అక్కడే

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. అయితే రాజధాని ఢిల్లీతో పాటు ఐదు కీలక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉండటం కేంద్రంతో పాటు అందరినీ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bjeo28
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour