Thursday, 4 March 2021

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతంగా కేంద్రం ప్రకటన .. గతేడాది ఉన్న వడ్డీ రేటే యధాతథం

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేట్లను కేంద్ర సర్కార్ నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయించింది కేంద్ర సర్కార్. ఈరోజు శ్రీ నగర్ లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PzhLK7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour