Friday, 26 March 2021

తెలంగాణ అసెంబ్లీలో కాగ్‌ రిపోర్ట్ -పరిమితికి లోబడే అప్పులు -ఐదేళ్లలో రూ.76,262 కోట్లు తీర్చాలి

తెలంగాణలో ద్రవ్యలోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు.. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే ఉన్నాయని కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) తెలిపింది. 20218-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వరంగ సంస్థలపై కాగ్ నివేదికను కేసీఆర్ సర్కార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థితిగతులను ఈ నివేదికలో కాగ్ స్పష్టంగా వివరించింది. సామాజిక, ఆర్థిక రంగాలు, రెవెన్యూ, ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d5qYlr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour