Saturday, 20 March 2021

జపాన్‌లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత... సునామీ హెచ్చరికలు జారీ...

జపాన్‌ వాతావరణ శాఖ ఆ దేశంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య కోస్తా తీరం వెంబడి భారీ భూకంపం సంభవించిన కొద్ది గంటలకే ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. అయితే భూకంపం కారణంగా ప్రాణనష్టం,ఆస్తి నష్టం సంభవించిందా అన్న వివరాలేవీ ఇంకా తెలియరాలేదు. జపాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eZacqH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour