Monday, 15 March 2021

అమరావతి భూ కుంభకోణంపై సీబీఐతో విచారణకు జగన్ సర్కార్ సై: ఏప్రిల్ 7న సుప్రీంలో

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో చోటు చేసుకున్న భూ కుంభకోణం, ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ సర్కార్ భావిస్తోందా? అందులో భాగంగానే ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేశారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అమరావతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rNEekK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour