Wednesday, 31 March 2021

తెలంగాణాలో కొత్తగా 684 కరోనా కేసులు .. 5 వేలకు చేరువగా యాక్టివ్ కేసులు

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి . తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షలలో 56,122 మందికి పరీక్షలు చేయగా వారిలో 684 మంది కరోనా మహమ్మారి బారిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39t13mJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour