Thursday, 11 March 2021

మహారాష్ట్రలో ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు... ఒకే హాస్ట‌ల్‌లో 44 మందికి పాజిటివ్...

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గురువారం(మార్చి 11) లాతూర్ పట్టణంలోని ఒకే హాస్టల్‌లో 44 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఆ విద్యార్థులందరినీ స్థానిక క్వారెంటైన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే హాస్టల్‌లో గత నెలలో 47 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. లాతూర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మొత్తం 146

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bJ3Zxf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour