Thursday, 18 March 2021

కొంప ముంచుతున్న కరోనా ... భారత్ లో 40 వేలకు చేరువగా కేసులు.. మోగుతున్న డేంజర్ బెల్స్

భారతదేశంలో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో భారతదేశంలో ఆందోళన మొదలైంది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి భారతదేశానికి మరోమారు సవాల్ గా మారింది. గత 24 గంటల్లో భారతదేశంలో 40 వేలకు చేరువగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు .. కరోనా నిబంధనలపై ఏపీ సర్కార్ కొత్త మార్గదర్శకాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38R9mZh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour