Sunday, 14 March 2021

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా: 2వేలకు చేరువలో యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు 50,998 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా. 228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,01,161కి చేరింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bIzwPy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour