Wednesday, 17 March 2021

భారత్ లో కరోనా విజృంభణ ...గత 24 గంటల్లో 35,871 కొత్త కేసులు ,172 మరణాలు

ఊహించని విధంగా ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. క్రమంగా కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటుగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. భారత్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, కరోనా సెకండ్ వేవ్ ను అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలను సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచించిన 24 గంటల్లోపే భారీగా కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Q8GOnq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour