Tuesday, 9 March 2021

పోలింగ్ నాడు అలజడికి కుట్ర: 200లకు పైగా క్రూడ్ బాంబులు: అల్లకల్లోలమే

కోల్‌కత: ఇంకొద్ది రోజులు.. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఆరంభం కానుంది. ఎనిమిది విడతల్లో సాగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్.. భారతీయ జనతా పార్టీ మధ్య పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరి దృష్టీ పశ్చిమ బెంగాల్‌పైనే నిలిచింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eogFLw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour