Wednesday, 10 March 2021

బ్రెజిల్‌లో మళ్లీ కరోనా కల్లోలం.. 2,000 దాటిన రోజు వారీ మృతుల సంఖ్య - Newsreel

బ్రెజిల్‌లో కోవిడ్-19 కారణంగా ప్రతి రోజూ చనిపోతున్న మృతుల సంఖ్య మొట్టమొదటి సారిగా 2,000 దాటింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా మృతుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది బ్రెజిల్. ఇప్పటివరకూ ఈ దేశంలో 2,68,370 మంది చనిపోయారు. బుధవారం ఒక్క రోజే 2,286 మంది కన్నుమూశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bx1Iox
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour