Monday, 29 March 2021

మగవారికి మాత్రమే: జో బిడెన్ సంచలన ప్రకటన: ఏప్రిల్ 19 నుంచి ఆరంభం

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గట్లేదు. మరణాల్లోనూ అదే జోరు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైంది ఈ అగ్రరాజ్యంలోనే. అమెరికాలో ఇప్పటిదాకా 5,63,206 మంది కరోనా బారిన పడి ప్రాణాలొదిలారు. మూడు కోట్లకు పైగా పాజిటివ్ కేసులక్కడ నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ.. కరోనా కేసుల వ్యాప్తికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u6uToO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour