Monday, 22 March 2021

కరోనా థర్డ్‌వేవ్: లాక్‌డౌన్‌లోకి జారిపోయిన మరో దేశం: ఏప్రిల్ 18 వరకు కంప్లీట్‌గా

బెర్లిన్: మరో దేశం పూర్తిగా లాక్‌డౌన్‌లోకి జారిపోయింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరిస్తోన్న పరిస్థితులను దృఫ్టిలో ఉంచుకుని జర్మనీలో లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా పూర్తిగా లాక్‌డౌన్ విధించినట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sd9B8p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour