Saturday, 6 March 2021

భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ -కొత్తగా 18,711కేసులు, 100 మరణాలు -యాక్టివ్ కేసులు పైపైకి

మహమ్మారి పట్ల సర్వత్రా ఆవహించిన అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృభిస్తోంది. గడిచిన వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ.. పాత రికార్డులను తిరగేస్తోంది. ఒకే రోజులో కొత్త కేసుల విషయంలో రెండు నెలల తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. కొత్త కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kZ6QVB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour