Thursday, 11 March 2021

మహారాష్ట్ర నగరాల్లోనూ భారీగా కేసులు: నాగ్‌పూర్‌లో మార్చి 15 నుంచి లాక్‌డౌన్

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముంబైతోపాటు పలు నగరాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా నగరాల్లో మరోసారి లాక్‌డౌన్ విధించడం లేదా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతోంది. తాజాగా, నాగ్‌పూర్ నగరంలో మార్చి 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30uDR2w
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour