Tuesday, 9 March 2021

ఏపీ మున్సిపోల్స్‌ : రెండు గంటల్లో 13 శాతం పోలింగ్‌-కోస్తాలో చురుగ్గా, సీమలో మందకొడిగా

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ జోరుగా సాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తర్వాత జరుగుతున్న మున్సిపల్‌ పోరులో ఓటు వేసేందుకు సాధారణ ఓటర్లతో పాటు రాజకీయ నేతలు, కార్యకర్తలు, పార్టీల అభిమానులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38mIEqX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour