Thursday, 18 March 2021

113వ రోజుకు చేరిన రైతుల ఆందోళన .. భారత్ బంద్ తో పాటు హోలీ నాడు సాగు చట్టాల కాపీలు దహనం

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే రైతు ఉద్యమంలో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా ఈనెల 26వ తేదీన మరోమారు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాదు హోలీ నాడు నూతన వ్యవసాయ చట్టాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eNPl9L
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour