Sunday, 21 March 2021

రూ.100 కోట్ల ఆరోపణల చిచ్చు: చిక్కుల్లో సంకీర్ణ సర్కార్: ముఖ్యమంత్రికి స్వేచ్ఛ

ముంబై: ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్.. హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసిన 100 కోట్ల రూపాయల కలెక్షన్ ఆరోపణలు, ఆయన రాసిన లేఖ..మహారాష్ట్ర రాజకీయాలను అట్టుడికిస్తున్నాయి. సాక్షాత్తూ ఓ పోలీస్ కమిషనరే ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి విచారణ అవసరం లేకుండా, తక్షణమే అనిల్ దేశ్‌ముఖ్‌పై చర్యలు తీసుకోవాలని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tFPeBd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour