Tuesday, 9 February 2021

YS Sharmila టార్గెట్ 2023: తెలంగాణలో పాదయాత్ర?: మార్చిలో పార్టీ ప్రకటన..ఎన్నికల గుర్తు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ప్రాంతీయ పార్టీ పుట్టుకుని రావడం ఖాయమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిలా..కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతోన్నారు. పార్టీ పేరు సూచనప్రాయంగా బయటికి వచ్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరనం చేసినట్లు తెలుస్తోంది. మార్చిలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36YNKt7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour