Wednesday, 3 February 2021

SSR Case: సుప్రీం కోర్టులో లాయర్ కు షాక్, ఇలాంటివి ప్రోత్సహించం, హైకోర్టుకు పోవాలి, సీబీఐ రిపోర్టు !

న్యూఢిల్లీ/ ముంబాయి: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కొన్ని నెలలు దాటిపోయినా సీబీఐ అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో దాఖలు అయిన పిటిషన్ విచారణ ముగిసిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సీబీఐకి అప్పగించి ఐదు నెలలు కావస్తోంది. ఇంత వరకు సీబీఐ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rcUCuu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour