Tuesday, 23 February 2021

Patnjali కరోనిల్ టాబ్లెట్‌ కరోనాకు విరుగుడా..? ఆయుష్ ఏం చెబుతోంది..?

ఉత్తరాఖండ్ : కరోనావైరస్‌కు మందు కరోనిల్ అని చెప్పుకున్న పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్‌కు కరోనిల్ కేవలం సప్లిమెంట్‌లానే పనిచేస్తుంది తప్ప... విరుగుడు కాదని తేల్చి చెప్పేసింది. అంటే కరోనిల్ కేవలం విటమిన్ సీ, జింక్ ఇతర మల్టీ విటమిన్ పిల్స్‌లా మాత్రమే పనికొస్తుందని స్పష్టం చేసింది. గతవారమే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dHYwb1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour