గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ 476 స్థానాల్లో విజయం సాధించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ గెలుపుతో ఆరు నగర పాలక సంస్థల్లో బీజపీ అధికారాన్ని కైవసం చేసుకుందని ఏఎన్ఐ తెలిపింది. ఈ విజయం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. https://twitter.com/ANI/status/1364206869502259208
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kqwfHt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment