Friday, 5 February 2021

Danger Bells:కొత్త రకం జబ్బుతో చింపాజీలు మృతి-మానవాళిని మరో మహమ్మారి కబళిస్తుందా..?

ప్రపంచ మానవాళిని గడగడలాడించేందుకు మరో మహమ్మారి వస్తోందా.. ఇప్పటి వరకు కరోనాతో కకావికలమైన ప్రపంచ దేశాలు మరో సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా జరిగిన పరిశోధనల్లో మనిషి రూపాన్ని పోలిఉంటే చింపాజీలు ఈ కొత్త వ్యాధితో మృతి చెందాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cKZVxa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour