పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ,బీజేపీలు తమవైన స్లోగన్స్తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఔట్సైడర్స్ అంటూ మోదీ,అమిత్ షాలను మమతా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెంగాల్ ప్రజలు బెంగాల్ బిడ్డనే కోరుకుంటున్నారు(bengal wants it own daughter) అని టీఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీ దీనికి కౌంటర్ స్లోగన్ తీసుకొచ్చింది. ఇరువురి పోటాపోటీ నినాదాలతో బెంగాల్ రాజకీయం రక్తి కడుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r0Fm4c
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment