ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు తాయిలాలు,జనాకర్షక పథకాలు ప్రకటించడం కామన్. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. ఈరోజుల్లో యువతకు ప్రైవసీ కరువైందని.. కలిసి మాట్లాడుకునేందుకు చోటే లేదని... కాబట్టి వారికోసం కాఫీ షాప్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. వడోదరా మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపరిచింది. కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ORuFCR
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment