Sunday, 7 February 2021

వీడియో: రేవంత్ రెడ్డి.. రాత్రికి రాత్రి పాదయాత్రకు శ్రీకారం: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యం

నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రాజీవ్ రైతు భరోసా ఆందోళన కార్యక్రమాన్ని పాదయాత్రగా మార్చేశారు. రాత్రికి రాత్రి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటికప్పుడు ఆయన తీసుకున్న పాదయాత్ర నిర్ణయం..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cRzSUX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour