Monday, 1 February 2021

నిమ్మగడ్డకు సహాయనిరాకరణ- హైకోర్టు సీరియస్‌- ప్రస్తుత, గత సీఎస్‌లకు నోటీసులు

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండిపోవడమే కాకుండా అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చివరికి సుప్రీంకోర్టులోనూ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే ఇందులో ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగినా కలగకపోయినా అధికారులకు మాత్రం సమస్యలు తప్పడం లేదు. ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oJpp05
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour