Tuesday, 16 February 2021

ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం- నాలుగు కేటగిరీలుగా వర్గీకరణ-రోహిణి కమిషన్‌ సిఫార్సు ?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై భయాందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ రోహిణి కమిషన్ చేయబోతున్న ఓ కీలక సిఫార్సు తేనెతుట్టెను కదపబోతోందా ? వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదా ? అందుకే వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించి అమలు చేయాలని కేంద్రం భావిస్తోందా ?

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZpR9wA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour