Friday, 12 February 2021

నిమ్మగడ్డతో జగన్ సర్కార్‌ రాజీ ? మార్చిలోపే అన్ని ఎన్నికలు- అసలు కారణాలివేనా ?

ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు ముందు వీటిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎస్ఈసీతో కలిసి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను ముగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నిన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌తో జరిగిన భేటీలో సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన ముందుంచారు. దీనిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d4CqiN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour