Tuesday, 23 February 2021

కాల్పులు, బాంబు దాడి: టీఎంసీ కార్యకర్త మృతి, మరో ముగ్గురికి గాయాలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మెడినిపూర్ జిల్లాలో ఓ టీఎంసీ కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. ఆ తర్వాత బాంబు దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. మృతి చెందిన వ్యక్తిని సౌవిక్ దోలాయిగా గుర్తించారు. గాయపడినవారిని మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నారాయణగఢ్ పోలీస్ స్టేషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NyCGME
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour