Saturday, 13 February 2021

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు: ఆర్టీసీ బస్సు బోల్తా: పలువురికి తీవ్ర గాయాలు

కామారెడ్డి: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తోన్నాయి. విశాఖపట్నం జిల్లా అనంతగిరి వద్ద ప్రైవేటు బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటన విస్మరించకముందే కర్నూలు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. అదే సమయంలోనే తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37cZzMe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour