Sunday, 7 February 2021

దుబ్బాకలో విషాదం: ఇంటికొస్తున్నానని తల్లికి యువకుడికి ఫోన్.. ఇంతలోనే ఊహించని షాక్

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు... తిరిగొస్తున్నానని ఫోన్ చేసి... ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు అతని మరణవార్త విని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆ యువకుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన నవకాంత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tB7ufY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour