సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు... తిరిగొస్తున్నానని ఫోన్ చేసి... ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు అతని మరణవార్త విని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆ యువకుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన నవకాంత్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tB7ufY
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment