Tuesday, 2 February 2021

వైసీపీ సంకట స్థితి: రాజ్యసభలో ఆ సున్నిత అంశం: టీడీపీ, బీజేపీ ఎంపీల అటాక్

అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాబోతోంది. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించబోతోంది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు జీరో అవర్ నోటీస్ ఇచ్చారు. పెద్దల సభలో బీజేపీకి నలుగురు సభ్యుల బలం ఉండటం,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39J82Zr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour