Friday, 12 February 2021

నిప్పుల కుంపటిని తట్టుకోవడం ఎలా: రైతులకు కొత్త సవాల్: ధీటుగా ఏర్పాట్లు

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుల తరబడి న్యూఢిల్లీ సరిహద్దుల్లో నిరసన దీక్షలను కొనసాగిస్తోన్న రైతులు కొత్త సమస్యను ఎదుర్కొనబోతోన్నారు. మొన్నటిదాకా ఎముకలు కొరికే చలిని సైతం వెరవకుండా ఆందోళనలను సాగించిన అన్నదాతలకు ఇక ఎండ రూపంలో కొత్త సవాల్ ఎదరవుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tPWTh7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour