Tuesday, 2 February 2021

ఈవీఎంలతో పాటు బ్యాలెట్‌ పేపర్లు కూడా- మహారాష్ట్ర కీలక నిర్ణయం- త్వరలో బిల్లు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడల్లా తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఈవీఎంల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలు బీజేపీకి మేలు చేస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం సంచలనం రేపుతోంది. ఈవీఎంల స్ధానంలో తిరిగి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ధాక్రే సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rjR5L4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour