Sunday, 7 February 2021

నిమ్మగడ్డకు కంటి ఇన్‌ఫెక్షన్‌- కడప టూర్‌ వాయిదా- ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో పరీక్షలు

ఏపీలో ఓవైపు పంచాయతీ ఎన్నికల పోరు, మరోవైపు ప్రభుత్వంతో ముఖాముఖీ పోరు సాగిస్తున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ స్వల్ప అస్వస్ధతతకు గురయ్యారు. నిర్విరామంగా జిల్లాల పర్యటనలు, సమీక్షల్లో పాల్గొంటున్న నిమ్మగడ్డకు కంటి ఇన్‌ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన ఇవాళ పరీక్షలు చేయించుకోనున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p34TI6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour