Saturday, 6 February 2021

చక్కా జామ్ అలర్ట్: ఢిల్లీలో భారీగా పోలీసుల మొహరింపు, సరిహద్దులో సాయుధ బలగాలు

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. శనివారం చక్కా జామ్ చేపట్టబోతున్నారు. ఢిల్లీ సరిహద్దు సింగు, టిక్రీ, ఘజీపూర్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులు నిరసనకు అనుమతి లేదని డిల్లీ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆందోళనకారుల నిరసన నేపథ్యంలో రోడ్లపై ముళ్ల కంచె, బ్యారికేడ్లు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36N6V8U
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour