Sunday, 7 February 2021

ఎన్నికల వేళ..సరికొత్త ఈక్వేషన్లు: శశికళ రీఎంట్రీ: చెన్నైకి ప్రయాణం: వాట్ నెక్స్ట్?

బెంగళూరు: తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న తమిళనాడులో సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత నెచ్చెలి.. ఉద్వాసనకు గురైన ఏఐఏడీఎంకే నాయకురాలు వీకే శశికళ.. తమిళ రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ ఉదయం ఆమె బెంగళూరు నుంచి చెన్నైకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cPqktE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour