ఒకపక్క కరోనా మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తుంటే మరోపక్క మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్లోని పౌల్ట్రీ ఫామ్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నిర్ధారించబడిందని పాల్ఘర్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్ మహాజన్ తెలియజేశారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ తో 45 కోళ్లు మరణించాయి.దీంతో అప్రమత్తమైన మహా ప్రభుత్వం అధికారులను తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dM2RKu
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment