Monday, 15 February 2021

రైతులకు లిక్కర్ ఇవ్వండి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. రాకేశ్ టికాయిత్,బీజేపీ రియాక్షన్ ఇదీ...

దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి హర్యానా కాంగ్రెస్ నేత విద్యా రాణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రైతు ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలంటే ప్రతీ ఒక్కరూ తమవంతుగా వారికి సహాయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 'డబ్బులు,కూరగాయలు,నెయ్యి... మద్యం అయినా పర్లేదు... మీకు తోచింది వారికి ఇవ్వండి..' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు లిక్కర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jTuVwy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour