Friday, 5 February 2021

కేంద్రానికి ఐరాస షాక్‌- రైతుల చక్కా జామ్‌పై సంయమనం పాటించాలని సూచన

భారత్‌లో వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు ఇవాళ తలపెట్టిన చక్కా జామ్‌పై ఐక్యరాజ్యసమితి స్పందించింది. రైతుల చక్కా జామ్‌పై ( రహదారుల దిగ్బంధం) ఐక్యరాజ్య సమితి స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రైతు సంఘాలకు ఐక్యరాజ్యసమితి ఓ కీలక సూచన చేసింది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ స్ధాయికి వెళ్లకుండా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు మరో విఘాతం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N1hE8V
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour