తమ రాష్ట్రానికి భారత్ బయోటెక్ కోవాగ్జిన్ సప్లైని నిలిపివేయాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరడం చర్చనీయాంశంగా మారింది. కోవాగ్జిన్పై పలు అనుమానాలు లేవనెత్తిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం... వాటిని నివృత్తిని చేసేంతవరకూ వ్యాక్సిన్ సప్లైని నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో కేంద్ర ఆరోగ్య శాఖ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rL0wDd
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment