Sunday, 28 February 2021

కేసీఆర్ సర్కార్‌కు కొత్త సవాల్?: తెలంగాణపై రైతు నేతల నజర్: అయిదు రాష్ట్రాల్లో టూర్

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సవాల్ ఎదురు కాబోతోందా? రైతు ఆందోళన రూపంలో కేసీఆర్ సర్కార్‌కు సెగ తగులబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 95 రోజులుగా న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలను కొనసాగిస్తోన్న రైతుల సంఘాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZURhol
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour