Sunday, 21 February 2021

ఆ సాక్ష్యాలను ముందు చూపండి ... దిశా రవి కేసులో పోలీసులకు ధర్మాసనం కీలక ప్రశ్నలు

దిశారవి బెయిల్ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసు విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆందోళన దిశగా దిశా రవి పురికొల్పారు అని, ఖలిస్తాన్ వేర్పాటువాదులతో కలిసి టూల్ కిట్ ను తయారు చేయడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారని సామాజిక కార్యకర్త దిశ రవి పై ఉన్న ఆరోపణలపై కోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NwjqPL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour