Sunday, 28 February 2021

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిర్బంధం

టిడిపి అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగుతోంది. నేడు చంద్రబాబు చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలో ఐదు వేల మంది కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న నేపద్యంలో, పోలీసులు చంద్రబాబు నిర్వహించే ధర్నాకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు టిడిపి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు లు చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uPpGmP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour